Prudhvi | వైసీపీపై సైబర్ క్రైమ్ పోలీసులకు పృథ్వీరాజ్ ఫిర్యాదు..!
Prudhvi
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్

Prudhvi | వైసీపీపై సైబర్ క్రైమ్ పోలీసులకు పృథ్వీరాజ్ ఫిర్యాదు..!

Prudhvi | నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కామెంట్లపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాయ్ కాట్ లాల్ హ్యాష్ ట్యాగ్ లతో హోరెత్తిస్తోంది.

అలాగే నటుడు పృథ్వీ తనకు వైసీపీ సోషల్ మీడియా నుంచి ఫోన్లు, మెసేజ్ లతో వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న హై బీపీతో ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనను వేధించడం వల్లే హైబీపీ పెరిగిందంటూ ఆయన పేర్కొన్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?