Kaushik Reddy: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలి
Kaushik Reddy ( imagecredit: swetcha reporter)
Uncategorized

Kaushik Reddy: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అసెంబ్లీలో విచారణ!

Kaushik Reddy: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి (Kaushik Reddy) అన్నారు. దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అసెంబ్లీలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు పిటిషనర్‌ పాడి కౌశిక్‌ రెడ్డి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Also Read: Parliament Security Breach: గోడ దూకి పార్లమెంట్ భవనం ఆవరణలోకి ప్రవేశించిన వ్యక్తి

అనర్హత వేటు వేయాలి

తాను మున్సిపల్‌ ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ విచారణకు హాజరయ్యానని తెలిపారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని విచారణ సందర్భంగా తాను స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. దానంపై అనర్హత వేటు వేసి ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాలని విన్నవించానన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటేనని ఆ రెండు పార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉందని ఆరోపించారు.

Also Read: GHMC – Hydra: హైదరాబాద్ నగరంపై హైడ్రా ఫోకస్.. ఆ సమస్య రాకుండా చర్యలు..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?