Ys Jagan | రాబోయేది వైసీపీ 2.0 పాలన.. జగన్ కామెంట్స్..!
Ys Jagan
ఆంధ్రప్రదేశ్

Ys Jagan | రాబోయేది వైసీపీ 2.0 పాలన.. మాజీ సీఎం జగన్ కామెంట్స్..!

Ys Jagan | ఏపీలో రాబోయేది వైసీపీ 2.0 పాలనే అని మాజీ సీఎం జగన్ అన్నారు. తాను రాజకీయాల్లో 25–30 ఏళ్ల దాకా ఉంటానని.. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. వైసీపీ పార్టీ నేతలను నమ్ముకుని రాలేదని.. ప్రజలకు నమ్ముకుని వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలును ఇబ్బంది పెడుతుందన్నారు. కూటమి అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారని.. త్వరలోనే వారిని కాలర్ పట్టుకుని ప్రశ్నించే రోజులు వస్తాయన్నారు.

బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వం చెబుతున్న దాన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని.. అభివృద్ధి అంటూ చేతుల్లో ఆకాశాన్ని చూపిస్తున్నారంటూ జగన్ విమర్శించారు. వైసీపీ పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేతలు కృషి చేయాలని సూచించారు. ఇన్ని రోజులు చేసిన దానికి భిన్నంగా రాజకీయాలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోనే ఎండగట్టాలని.. ఒకింత రాజకీయం మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందని జగన్ అన్నారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క