దివ్యాoగులకి మంత్రి రామ్మోహన్ నాయుడి భరోసా
Rammohan Naidu
విశాఖపట్నం

దివ్యాoగులకి మంత్రి రామ్మోహన్ నాయుడి భరోసా

దివ్యాoగులను ఆదుకునేoదుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుంటాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వారికి ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. వీలైoతవరకు దివ్యాంగుల సమస్యలనుపరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం లో రామ్మోహన్ నాయడు పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధుల కింద అందించిన ట్రై సైకిళ్ళు, వినికిడి యంత్రాలు మంత్రి రామ్మోహన్ నాయడు అందించారు. స్వాభిమాన్ కార్యక్రమం క్రింద కూడా ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?