TS ( Image Source: Twitter )
తెలంగాణ

Telangana Education: విద్యార్థులకు ల్యాబ్ మ్యాన్యుయల్స్.. ప్రతి క్లాసుకు 2 కాపీల చొప్పున పంపిణీ

Telangana Education: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ల్యాబ్ మ్యాన్యుయల్స్ ప్రింటింగ్ కాపీలను అందించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 6వ తరగతి నుంచి పదో తరగతి స్టూడెంట్లకు సబ్జెక్టుకు 2 చొప్పున కాపీలను పంపిణీ చేయనున్నారు.

Also Read: Ind Vs Pak Final: భారత్-పాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు అభిషేక్ శర్మ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

6, 7 తరగతులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ప్రతి క్లాసుకు 2 కాపీలు, ప్రతి స్కూల్ కు 4 కాపీలు పంపిణీ చేయనున్నారు. 8 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ఫిజికల్ సైన్స్, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల మ్యాన్యుయల్స్ ను ప్రతి క్లాసుకు 2 కాపీలు, ప్రతి స్కూల్ కు 6 కాపీల చొప్పున పంపిణీ చేయనున్నట్లు స్పష్టంచేశారు. ల్యాబ్ లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని అధికారులు సూచించారు. ఈ ల్యాబ్ మ్యాన్యుయల్స్ ను టీచర్లు రెగ్యులర్ టీచింగ్ లో భాగంగా మార్చుకోవాలని ఆదేశించారు.

Also Read: Municipal Engineering: పదోన్నతుల కోసం పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల నిరీక్షణ.. అర్హతలున్నా దక్కని ప్రమోషన్లు!

Just In

01

Ram Charan: చేతులపై కిరోసిన్ పోసుకుని మ్యూజిక్ కొట్టావా థమన్.. ‘ఓజీ’ మ్యూజిక్‌పై చరణ్ రియాక్షన్

Jatadhara: ‘జటాధర’ ధన పిశాచి వచ్చేది ఎప్పుడంటే..

KTR: జూబ్లీహిల్స్‌లో టూరిస్ట్ మంత్రుల ఎన్నికల ప్రచారం.. ఎన్నికలు అయిపోగానే గాయబ్!

Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి

CM Revanth Reddy: దేశానికే ఆదర్శంగా నిలవనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం