Nagarjuna ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Nagarjuna Akkineni: సోషల్ మీడియా వాడకం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు వాడుతున్నారు. ఇక్కడికి వరకు బాగానే ఉంది కానీ సినీ సెలెబ్రిటీలను కూడా వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్ లాగా మారింది. అయితే, నటీ నటులు దీన్ని ఒప్పుకోవడం లేదు. మా పర్మిషన్ లేకుండా ఎవరూ కూడా మా ఫోటోలు వాడొద్దని చెబుతున్నారు. పేరు, ఫోటో సినిమా వాళ్ళది.. డబ్బులు మాత్రం వాడుకునే వాళ్ళవి. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: CM Revanth Reddy: ఆ ప్రాంత ప్రజలకు సమస్యల పరిష్కారం లక్యంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలను అనధికారికంగా ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారణ చేపట్టనున్నారు. అంతక ముందు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ నటులు కూడా ఇలాంటి వ్యక్తిగత రైట్స్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: Operation Numkhor: భారతదేశంలోకి అక్రమంగా లగ్జరీ కార్ల తరలింపులో కదులుతున్న డొంక – లిస్ట్‌లో ప్రముఖ నటులు!

ఈ వివాదం పై నాగార్జున కూడా స్పందించి, కోర్టు వారికీ ధన్యవాదాలు తెలిపాడు.

 

 

Just In

01

Dharmendra Health Update: బతికి ఉండగానే చంపేస్తారా? మీడియాపై ధర్మేంద్ర కుమార్తె ఇషా, భార్య హేమామాలిని ఫైర్

National Education Day 2025: నేషనల్ ఎడ్యుకేషన్ డే.. మన దేశంలో ఈ రోజు ఎందుకు అంత ముఖ్యమో తెలుసా?

Gujarat Ricin Plot: ప్రసాదాలు, తాగునీటిలో విషం.. వందలాది మంది హత్యకు కుట్ర.. హైదరాబాది ఉగ్రవాది ప్లాన్

Kishan Reddy: త్వరలో అందుబాటులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్: కిషన్ రెడ్డి

Gold Price Today: ఒక్క రోజే భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్? ఈ దెబ్బతో ఇక బంగారం కొనలేరేమో ..?