BJP Telangana ( Image Source: Twitter)
తెలంగాణ

BJP Telangana: పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

BJP Telangana: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. గురువారం ఆయన పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా కొనసాగించి తెలంగాణ అంతటా బీజేపీని విస్తరించేందుకు కృషిచేస్తానని అమిత్ షాకు వివరించినట్లు చెప్పారు.

Also Read: Rare Mineral In Karre Gutta: అధికారికంగా 30 లక్షలు.. అనధికారికంగా కోటిపైనే చెట్లను నరికేందుకు స్కెచ్!

కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ అంశంపై చర్చకు వచ్చిందా? లేదా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. ఎందుకంటే ఈ అంశంపై ఎవరూ స్పందించ వద్దని ఆదేశించిన నేపథ్యంలో అంతా సైలెంట్ అయ్యారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధమవ్వాలని షా దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ను ఢీ కొట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Also Read: HHVM Collections : ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలిస్తే ట్రోలర్స్ కి దిమ్మ తిరగాల్సిందే..

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు