CM Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth Reddy: సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ పుణ్య స్నానాలు

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. సరస్వతి పుష్కరాలు సందర్భంగా పుష్కర ఘాట్ ​లో ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం సీఎం రేవంత్.. మంత్రులతో కలిసి కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.

Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు.. ఎంతంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!