Ponguleti Srinivasa Reddy (imagecredit:twitter)
తెలంగాణ

Ponguleti Srinivasa Reddy: నా పేరు వాడితే కఠిన చర్యలు.. మంత్రి పొంగులేటి!

తెలంగాణ: Ponguleti Srinivasa Reddy: అధికార దుర్వినియోగం పలుకుబడి కోసం తన పేరును ఎవరైన వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తన పీఏలు అంటూ అమాయకులను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారని వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకట్ రెడ్డి(వయస్సు 34), మచ్చ సురేశ్​(వయస్సు 30) లు తన పీఏ లంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపి ఇద్దరినీ అరెస్ట్ చేశారన్నారు. ఇక తన పీఏలంటూ ఎవరనై ఫోన్ చేసినా, చిన్న అనుమానం కలిగినా వెంటనే సచివాలయంలోని తన కార్యాలయం 040-23451072 / 040-23451073 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.

Also Read: Fake Liquor: మందు బాబులు జర భద్రం.. మీరు తాగేది మద్యమేనా?

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు