AP Digital Governance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ రెండు రోజుల వర్క్షాప్ను ప్రారంభించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ వర్క్షాప్ను ప్రారంభించి కీలక మార్గ నిర్దేశం చేశారు. ఈ వర్క్షాప్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గుడ్ గవర్నెంన్స్ సాధింవడంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, నూతన టెక్నాలజీల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు.
అధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి పౌరులకు మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పరు. ఈ వర్క్షాప్ రాష్ట్ర సీఎస్ డీజిపీ వివిధ శాఖల ఉన్నతాధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరి చంద్రశేఖర్, వాద్వాని సెంట్రర్ సీఈవో ప్రకాష్ కుమార్ , డీన్ కమల్ దాస్ వంటి ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టెక్నాలజి వినియోగంతో సేవల పరిధిని ఎలా విస్తరించవచ్ఛో వివిధ కేసులు పరిశీలించారు. ఈ వర్కషాప్ ప్రత్యకంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పట్టణాభివృద్ధి రంగాల్లో కొత్త పరిమణాలను కొత్త టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన ప్రత్యేక సేషన్లు ఈ వర్క్షాప్ నిర్వహించబడ్డాయి .
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు