Child Protection Commission: బాలలకు గుడ్ న్యూస్..
Child Protection Commission(image credit:X)
Telangana News

Child Protection Commission: బాలలకు గుడ్ న్యూస్.. మీకోసమే కమీషన్ ఏర్పాటు.. ఛైర్మన్ ఎవరంటే?

Child Protection Commission: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. మరో ఆరుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేండ్ల పాటు ఈ కమిషన్ కొనసాగనున్నది. సభ్యులుగా కంచర్ల వందనాగౌడ్, మరిపల్లి చందన, బి.అపర్ణ, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి.వచన్ కుమార్ వ్యవహరించనున్నారు.

మొత్తం ఏడుగురు సభ్యులుండే కమిషన్‌లో ఒక్కరు మినహా మిగిలినవారంతా మహిళలే. చైర్‌పర్సన్, సభ్యుల వయసు 60 ఏండ్లయిన తర్వాత కమిషన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. నియామకం ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Also read: CM Revanth Reddy: సీఎం రేవంత్ పై హైటెక్ కుట్రలు.. ఫేక్ వీడియోల హల్ చల్.. నెటిజన్స్ ఫైర్..

Just In

01

Delhi Government: ఆ సర్టిఫికేట్ లేకుంటే.. పెట్రోల్, డీజిల్ బంద్.. ప్రభుత్వం సంచలన ప్రకటన

Champion: ‘ఛాంపియన్’ కోసం ‘చిరుత’.. శ్రీకాంత్ తనయుడికి కలిసొచ్చేనా?

Boyapati Sreenu: నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి

Bondi Beach Attack: బోండీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాద్.. సంచలన ప్రకటన

Mynampally Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు