Ap Govt
ఆంధ్రప్రదేశ్

Ap Govt : ఏపీ టీచర్ల బదిలీ ముసాయిదా విడుదల

Ap Govt : ఏపీలో టీచర్ల బదిలీలపై (Teachers Transfers) ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీలకు సంబంధించిన ముసాయిదా మీద ఈ నెల 7లోపు ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. కొత్త విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపే బదిలీలను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

అందులో భాగంగానే ఈ ముసాయిదాను విడుదల చేసింది. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు, 5 ఏళ్లుగా పనిచేస్తున్న హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేస్తూ ఈ ముసాయిదాను రూపొందించారు. ప్రస్తుతం ఉన్న టీచర్లను నాలుగు కేటగిరి లుగా విభజించారు. ఈ ముసాయిదా ప్రకారం బదిలీలకు సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే అసెంబ్లీలో దీనిపై బిల్ ప్రవేశ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!