Ap Govt : | ఏపీ టీచర్ల బదిలీ ముసాయిదా విడుదల
Ap Govt
ఆంధ్రప్రదేశ్

Ap Govt : ఏపీ టీచర్ల బదిలీ ముసాయిదా విడుదల

Ap Govt : ఏపీలో టీచర్ల బదిలీలపై (Teachers Transfers) ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీలకు సంబంధించిన ముసాయిదా మీద ఈ నెల 7లోపు ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. కొత్త విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపే బదిలీలను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

అందులో భాగంగానే ఈ ముసాయిదాను విడుదల చేసింది. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు, 5 ఏళ్లుగా పనిచేస్తున్న హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేస్తూ ఈ ముసాయిదాను రూపొందించారు. ప్రస్తుతం ఉన్న టీచర్లను నాలుగు కేటగిరి లుగా విభజించారు. ఈ ముసాయిదా ప్రకారం బదిలీలకు సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే అసెంబ్లీలో దీనిపై బిల్ ప్రవేశ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..