Major Accident Hyderabad Kaulalumpur Airlines Flight Escaped Passengers
Top Stories

Shamshabad: మలేషియా విమానానికి తప్పిన ముప్పు

Major Accident Hyderabad Kaulalumpur Airlines Flight Escaped Passengers: హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న ఎయిర్‌లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కౌలాలంపూర్‌ మలేషియాకి వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ అయినా 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను గుర్తించిన పైలట్‌ వెంటనే ల్యాండింగ్‌ కోసం ఏటీసీని అనుమతి కోరారు.

ప్రమాద తీవ్రతను ఐడెంటీపై చేసిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ ల్యాండింగ్‌కు అనుమతిని ఇచ్చారు. ఈ గ్యాప్‌లో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌ అయిన తర్వాత ప్రయాణికులందరినీ హుటాహుటిన బయటకు వచ్చారు. ఈ విమానంలో సిబ్బందితో సహా విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఎక్స్ ట్రా..క్యాబినెట్

విమానం సేఫ్‌గా ల్యాండ్‌ కావడంతో విమానంలో ప్రయాణించే ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడడంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!