Bharat Bandh ( Image Source: Twitter)
తెలంగాణ

Bharat Bandh: మా పొట్ట కొట్టొద్దు.. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు?

Bharat Bandh: కార్మికులను ఇబ్బంది పెట్టే నాలుగు కొత్త చట్టాలను తీసుకొచ్చి మోడీ ప్రభుత్వం వెనుక్కు తీసుకోవాలని అదే కాకుండా కార్మికులపై అధిక భారాన్ని 12 గంటలు చేపిస్తున్నారని దానిని 10 గంటలకు కుదించాలంటూ బ్యాంకు తపాలా కార్యాలయాలు తప్ప మిగతా అన్ని కార్యాలయాలకు విధులను ఆపుచేసి సత్సంగ జాతీయ సంఘాలు ఏఐటియుసి సిఐటియు ఐఎన్టియుసి హెచ్ఎంఎస్ జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికులు అందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు కొత్తగూడెం ఏరియా అంటేనే కార్మికులకు అడ్డగా కార్మికుల గుడెం గా పేరుగాంచిన ఈ ప్రాంతంలో హెడ్ ఆఫీస్ బస్టా మార్కెట్ లలో పనిచేసే కార్మికులు రోడ్డెక్కి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చట్టా కోడులను వ్యతిరేకరిస్తూ మాలాంటి కార్మికుల పైన ఇంతటి కక్ష సాధింపు చర్యలు ఏంటి ప్రభుత్వమంటే కార్మికులకు అండగా చేయూతగా తోడ్బలంగా ఉండాలి కానీ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఏంటి అంటూ కార్మికుల నిరసన చేపట్టారు.

కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలో కార్మికుల నిరసన

నేడు దేశవ్యాప్తంగా కార్మికులు కార్మిక సంఘాలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయిన కొత్తగూడెం సింగరేణి సంస్థలలో అన్ని డిపార్ట్మెంట్ వారు సమ్మెలో పాల్గొని కొత్తగూడెం సింగరేణి ప్రధాన హెడ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు కార్మికుల పొట్టలు కొట్టొద్దని కార్మికుల కష్టాన్ని గుర్తించి కార్మికులకు అండగా నిలవాలని అంతేకానీ కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేయొద్దని కార్మికులు లేకపోతే సంస్థలు ముందుకు సాగే పరిస్థితులు లేవు సంస్థలే మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని కార్మికులపై అనవసరంగా ఒత్తిడి తెస్తూ చట్టాల పేరుతో శ్రమించి ప్రాణాలు ప్రాణంగా పెట్టి నిత్యం అహర్నిశలు కష్టపడే కార్మికులపై చట్టాల పేరుతో నిబంధనలు విధించడం ఏంటి కార్పొరేట్ సంస్థల వారికి చట్టాలు వాటిలో ఉన్న విధానాలు వర్తించవా వారికి ఒక న్యాయం కార్మికులకు ఒక న్యాయమా కార్పొరేట్ల మాయలో పడి మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్షత చూపుతుందని కార్మికులు లేకుండే సంస్థలు ఏడ ఉన్నాయి ప్రభుత్వాలు ఏడ ఉన్నాయి ఇవన్నీటికి మార్గ సూచకం కాఫీని కూడా అనే విషయం మరిచాడేమో మోడీ అంటూ కార్మిక సంఘ నాయకులు ఎద్దేవా చేశారు.

కార్మికులను ఇబ్బందులు పెడితే ఊరుకునేదే లేదంటున్న కార్మిక సంఘాలు

కొత్తగూడెంలో జరుగుతున్న కార్మిక సంఘాల నిరసనకు మద్దతుగా ఆయా కార్మిక సంఘాల యూనియన్ నాయకులు వారికి అండగా నిలబడి ధర్నాను నిర్వహించారు మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని కార్మికుల పైన కక్ష సాధింపు చర్యలను ఖండిస్తూ ఈ నిరసనను కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కొనసాగిస్తామని మోడీ ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేసేంతవరకు పోరాటం ఆపమని కార్మికుల పైన విధించిన నాలుగు వ్యతిరేక చట్ట కోడులను వెనక్కు తీసుకునే అంతవరకు ఊరుకునేది లేదు కార్మికులను శ్రమదోపిడి కాల సమయాన్ని పాటించకుండా ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఇదేంటి అరాచకం మోడీ ప్రభుత్వం కార్పొరేట్ దోస్తీ వదిలి కార్మికుల దోస్తీ పడితే తప్ప ప్రభుత్వానికి కార్మికులకు సంరక్షించుకుంటే దేశం సుఖశాంతులతో ప్రశాంతంగా ఉంటుందని ఇలాంటి విధానాన్ని పాటించకపోతే ముందు ముందు రోజుల్లో మోడీ ప్రభుత్వం కార్మికులకు సంధ్య చెప్పే రోజు వస్తుందని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్న కార్మిక సంఘాలు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్