Manda Krishna
తెలంగాణ, హైదరాబాద్

Manda Krishna | కులగణనను స్వాగతిస్తున్నాం.. మందకృష్ణ మాదిగ..!

Manda Krishna | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనను తాము స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహాతో ఆయన భేటీ అయ్యారు. ఆయన వెంట కొందరు ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు. ఈ భేటీలో ప్రభుత్వం చేసిన కులగణనతో పాటు రిజర్వేషన్ అంశాలను కూడా చర్చించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. కులాలను ఏబీసీడీ అనే విభాగాలుగా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాకపోతే రిజర్వేషన్ పర్సెంటేజీ అంశాలపై తాము సీఎంకు కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ