Kishan Reddy
తెలంగాణ

Kishan Reddy : నేను ఏ ప్రాజెక్టునూ అడ్డుకోలేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : తాను ఏ ప్రాజెక్టునూ అడ్డుకోలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. తాను తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే వ్యక్తిని కాదంటూ చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ కిషన్ రెడ్డి వల్లే మెట్రో రెండో దశ పనులు ఆగిపోయాయని ఆరోపించారు. తన మిత్రుడు కేసీఆర్ (kcr) హయాంలో కాని పని ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డికి పేరొస్తుందనే ఉద్దేశంతోనే మెట్రో రెండో దశ పనులు కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను అడ్డుకునే వ్యక్తిని కాదని.. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేసినట్టు గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుదని.. అదే ఫాలో అవుతారంటూ చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి.

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?