Telangana High Court: హైకోర్టులో నలుగురు ప్రమాణ స్వీకారం
Telangana High Court( Image Credit: swetcha reporter)
Telangana News

Telangana High Court: హైకోర్టులో నలుగురు ప్రమాణ స్వీకారం

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా వచ్చిన నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, వాకిటి రామకృష్ణారెడ్డి,(Ramakrishna Reddy)చలపతిరావు, గౌస్ మొహుద్దీన్  ప్రమాణం చేశారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు.

Also Read: Meenakshi Seshadri: స్లీవ్‌లెస్ గౌనులో.. ‘ఆపద్భాంధవుడు’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో చూశారా?

జూలై 28న ఆమోదం

ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు(High Court) న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు(High Court)లో లాయర్లుగా ఉన్న ఈ నలుగురిని కొత్త న్యాయమూర్తులుగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే అంగీకరించింది. సుప్రీం కోలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 28న ఆమోదం తెలిపారు. ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. కాగా, నియమకాలతో కేసుల పరిష్కార వేగాన్ని పెంచడానికి, ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించడానికి దోహదపడుతుంది.

 Also Read: Vijay Deverakonda: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అంటుంటే.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?