MMTs To Yadagirigutta: యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్?
MMTs To Yadagirigutta(image credit: X)
Telangana News

MMTs To Yadagirigutta: యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్? ఎంపీ చామల ఏమన్నారంటే?

MMTs To Yadagirigutta: హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టును ఎప్పటి వరకు పూర్తి చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ..ఈ ఎంఎంటీఎస్ ప్రాజెక్టుతో ఘట్కేసర్ ప్రాంతం , యాదాద్రి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కేంద్రం ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో? తెలియడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి లో నిధులు కేటాయించి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎంపీ కోరారు.

Also read: Trump Tariffs on India: ట్రంప్ ఎంత పని చేశాడు? వాటి ధరలు అమాంతం పైపైకి..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?