MMTs To Yadagirigutta(image credit: X)
తెలంగాణ

MMTs To Yadagirigutta: యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్? ఎంపీ చామల ఏమన్నారంటే?

MMTs To Yadagirigutta: హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టును ఎప్పటి వరకు పూర్తి చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ..ఈ ఎంఎంటీఎస్ ప్రాజెక్టుతో ఘట్కేసర్ ప్రాంతం , యాదాద్రి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కేంద్రం ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో? తెలియడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి లో నిధులు కేటాయించి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎంపీ కోరారు.

Also read: Trump Tariffs on India: ట్రంప్ ఎంత పని చేశాడు? వాటి ధరలు అమాంతం పైపైకి..

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు