yadadri temple
తెలంగాణ

Cm Revanth : యాదగిరి గుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదగిరి గుట్టను సందర్శించారు. స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని అందించారు. స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. 68 కిలోల బంగారంతో ఈ గోపురాన్ని తయారు చేశారు. దీని తయారు కోసం రూ.80 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల గురించి కూడా సీఎం ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి.

 

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..