Jangaon District: దేవుడి సాక్షిగా మోసం..
Jangaon District(image credit: AI)
Telangana News

Jangaon District: దేవుడి సాక్షిగా మోసం.. సంతకాల ఫోర్జరీతో వసూళ్ల దందా.. ఎక్కడంటే!

Jangaon District: వల్మీడి శ్రీరామాలయంలో నకిలీ బుక్కుల ముద్రణ, వసూళ్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ ఈవో, దేవస్థానం అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి భారీగా వసూళ్లు జరిగినట్టు గుర్తించారు. ఈ విషయం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి చేరడంతో తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.కృష్నప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో, వసూళ్ల దందాకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ అవకతవకలు గత పది రోజుల క్రితమే బయటపడ్డా, ఆలయ అధికారులు చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.గ్రామస్థులు ఆలయ అధికారుల అనుమతితోనే ఈ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

Also read: Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ మరో వీడియో లీక్.. ఈ సారి మరి బాబోయ్..

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్