Sigachi Industries Blast: 52కు చేరిన ప్రమాద మృతుల సంఖ్య
Sigachi Industries Blast ( Image Source: Twitter)
Telangana News

Sigachi Industries Blast: 52కు చేరిన సిగాచి ప్రమాద మృతుల సంఖ్య

Sigachi Industries Blast: ఎట్టకేలకు సిగాచి పరిశ్రమ,జిల్లా అధికారులు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.డ్యూటీలో ఉన్న 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.వారంతా కాలి బూడిద అయ్యారని,కంపనీ యాజమాన్యం,జిల్లా అధికారులు బావిస్తున్నారు. అందుకే బుధవారం ఆచూకీ లభించనీ కార్మికుల కుటుంబానికి 15 లక్షల చెక్కును సిగాచి పరిశ్రమ యాజమాన్యం ఇచ్చినట్టు తెలుస్తుంది.

Also Read: Youtuber Ali Aalyan Iqbal: లద్దాఖ్‌లో అతి చేసిన యూట్యూబర్.. రంగంలోకి పోలీసులు.. ఇక మూడినట్లే!

ఇది వాస్తవం కూడా,ఆచూకీ లభించని 8 మంది కార్మికులు,చనిపోయినట్లేనని ,కంపెనీ తో పాటు,అధికారులు డిక్లేర్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే, ఆ కుటుంబాలకు 15 లక్షల చెక్ కంపనీ యాజమాన్యం బుదవారం ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇది అధికారులు ధృవీకరించారు.3 నెలల తరువాత కుటుంబ సభ్యులు కంపెనీకి రావాలని సిపినట్లు తెలుస్తుంది.44 మందికి తోడు 8 మందితో కలిపి మొత్తం 52 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తుంది.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Robbery in ATM: స్పెషల్ డ్రైవ్ చేసిన చోటే ఏటీఎం చోరీ.. దొంగలు ఎలా తప్పించుకున్నారంటే!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?