Nandamuri Family: నందమూరి ఇంట తీవ్ర విషాదం
Nandamuri Family ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Nandamuri Family: నందమూరి ఇంట తీవ్ర విషాదం.. జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూత

Nandamuri Family: నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందమూరి జయకృష్ణ భార్య శ్రీమతి పద్మజ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. శ్రీమతి పద్మజ, నందమూరి తారక రామా రావు , శ్రీమతి బసవరామ తారకం పెద్ద కోడలు . జయ కృష్ణ భార్య, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సోదరి కూడా. గత కొంత కాలం నుంచి పద్మజ ఆనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఎదురు కావడం తో ఈరోజు తెల్లవారుజామున హాస్పిటల్ లో చేర్పించారు. అయితే, తెల్లవారు జామున ఆమె మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఈ వార్తతో నందమూరి కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వార్త తెలిసి విజయవాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు , ఢిల్లీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి బయలుదేరారని నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం