Cm Revanth : | యాదగిరి గుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్..
yadadri temple
Telangana News

Cm Revanth : యాదగిరి గుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదగిరి గుట్టను సందర్శించారు. స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని అందించారు. స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. 68 కిలోల బంగారంతో ఈ గోపురాన్ని తయారు చేశారు. దీని తయారు కోసం రూ.80 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల గురించి కూడా సీఎం ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి.

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..