yadadri temple
తెలంగాణ

Cm Revanth : యాదగిరి గుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదగిరి గుట్టను సందర్శించారు. స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని అందించారు. స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. 68 కిలోల బంగారంతో ఈ గోపురాన్ని తయారు చేశారు. దీని తయారు కోసం రూ.80 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల గురించి కూడా సీఎం ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి.

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది