Manda Krishna
తెలంగాణ, హైదరాబాద్

Manda Krishna | కులగణనను స్వాగతిస్తున్నాం.. మందకృష్ణ మాదిగ..!

Manda Krishna | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనను తాము స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహాతో ఆయన భేటీ అయ్యారు. ఆయన వెంట కొందరు ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు. ఈ భేటీలో ప్రభుత్వం చేసిన కులగణనతో పాటు రిజర్వేషన్ అంశాలను కూడా చర్చించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. కులాలను ఏబీసీడీ అనే విభాగాలుగా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాకపోతే రిజర్వేషన్ పర్సెంటేజీ అంశాలపై తాము సీఎంకు కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు