Manda Krishna | కులగణనను స్వాగతిస్తున్నాం: మందకృష్ణ మాదిగ..!
Manda Krishna
Telangana News, హైదరాబాద్

Manda Krishna | కులగణనను స్వాగతిస్తున్నాం.. మందకృష్ణ మాదిగ..!

Manda Krishna | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనను తాము స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహాతో ఆయన భేటీ అయ్యారు. ఆయన వెంట కొందరు ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు. ఈ భేటీలో ప్రభుత్వం చేసిన కులగణనతో పాటు రిజర్వేషన్ అంశాలను కూడా చర్చించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. కులాలను ఏబీసీడీ అనే విభాగాలుగా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాకపోతే రిజర్వేషన్ పర్సెంటేజీ అంశాలపై తాము సీఎంకు కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు.

Just In

01

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!

Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా?.. మంచు మనోజ్ చెప్పేది వింటే ఏమైపోతారో?

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు