11 Died In Telangana: నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 11 మంది మృతి!
11 Died In Telangana (Image Source: Twitter)
Telangana News

11 Died In Telangana: నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 24 గంటల్లో 11 మంది మృతి!

11 Died In Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకూ అకస్మిక వర్షాలతో సేద తీరిన రాష్ట్ర ప్రజలు.. ప్రస్తుతం మండుటెండల ధాటికి అల్లాడి పోతున్నారు. బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకి రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత సైతం నమోదైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

Also Read: Kalima In Islam: కల్మా పేరుతో ఉగ్రవాదుల ఊచకోత.. ఇంతకీ అది ఏం చెబుతుందో తెలుసా?

అయితే గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రతకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరు, సూర్యాపేట జిల్లాలో ఒక్కరు, నిర్మల్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ఒక్కరు, వరంగల్ జిల్లాలో ఒక్కరు, జనగామ జిల్లాలో ఒక్కరు, ములుగు జిల్లాలో ఒక్కరు ఎండ తీవ్రతను తట్టుకోలేక చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వడదెబ్బ మృతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివరాలు రావాల్సి ఉంది.

Also Read This:Moist Killed: వరంగల్ లో భీకర ఎదురు కాల్పులు.. ఐదుగురు మృత్యువాత?

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!