Jangaon District: దేవుడి సాక్షిగా మోసం..
Jangaon District(image credit: AI)
Telangana News

Jangaon District: దేవుడి సాక్షిగా మోసం.. సంతకాల ఫోర్జరీతో వసూళ్ల దందా.. ఎక్కడంటే!

Jangaon District: వల్మీడి శ్రీరామాలయంలో నకిలీ బుక్కుల ముద్రణ, వసూళ్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ ఈవో, దేవస్థానం అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి భారీగా వసూళ్లు జరిగినట్టు గుర్తించారు. ఈ విషయం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి చేరడంతో తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.కృష్నప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో, వసూళ్ల దందాకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ అవకతవకలు గత పది రోజుల క్రితమే బయటపడ్డా, ఆలయ అధికారులు చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.గ్రామస్థులు ఆలయ అధికారుల అనుమతితోనే ఈ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

Also read: Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ మరో వీడియో లీక్.. ఈ సారి మరి బాబోయ్..

Just In

01

Gold Rates: గోల్డ్ రేట్స్ డౌన్… కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం

Telegram App: ఈ యాప్‌లో అన్నీ సాధ్యమే.. పైరసీ సినిమాలు.. అన్‌లైన్ బెట్టింగ్‌లు!

Supreme Court: సుప్రీం కోర్టులో తెలంగాణకు భారీ ఊరట.. రూ.15వేల కోట్ల విలువైన భూమిపై తీర్పు!

Kingfisher – ED: కింగ్‌ఫిషర్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. మాజీ ఉద్యోగులకు రూ.300 కోట్ల నిధులు విడుదల

Panchayat Elections: గతంలో కంటే రికార్డ్ స్థాయి పోలింగ్.. పంచాయతీ ఎన్నికల్లో 85.30 శాతం ఓటింగ్