MMTs To Yadagirigutta: యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్?
MMTs To Yadagirigutta(image credit: X)
Telangana News

MMTs To Yadagirigutta: యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్? ఎంపీ చామల ఏమన్నారంటే?

MMTs To Yadagirigutta: హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టును ఎప్పటి వరకు పూర్తి చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ..ఈ ఎంఎంటీఎస్ ప్రాజెక్టుతో ఘట్కేసర్ ప్రాంతం , యాదాద్రి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కేంద్రం ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో? తెలియడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి లో నిధులు కేటాయించి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎంపీ కోరారు.

Also read: Trump Tariffs on India: ట్రంప్ ఎంత పని చేశాడు? వాటి ధరలు అమాంతం పైపైకి..

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క