Telangana Image Source Twitter
తెలంగాణ

Telangana: మిలిటరీ కాలేజీలో చేరాలని ఉందా? మీ కోసమే గడువు పొడిగింపు..

Telangana: డెహ్రాడూన్ లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ‘ఏ’ కేటగిరీ ట్రైనింగ్ సెంటర్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ. కాగా ఇందులో 8వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్లను ఆహ్వానించినట్లుదగా ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read: Lizard in Chutney: చట్నీలో బల్లి.. ఉలిక్కిపడ్డ కస్టమర్లు.. ఆ తర్వాత ఏమైందంటే?

ఈ అప్లికేషన్ ను ఈనెల 11న ప్రకటించగా తుది గడువు ఈనెల 31గా పేర్కొన్నారు. కాగా ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు అప్లికేషన్ కు అవకాశం కల్పించినట్లుగా తెలిపారు. కాగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం scert.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. ఇతర వివరాలకు 8520866771 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

Alaso Read : Eluru Crime: ఒంటరి మహిళలే ఇతని టార్గెట్.. తాడుతో గొంతు కోసి చోరీలు.. ఎట్టకేలకు అరెస్ట్..

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది