Telangana Students : | తెలంగాణ విద్యార్థులకు రేపటి నుంచే ఒంటిపూట బడులు
Telangana students
Telangana News

Telangana Students : తెలంగాణ విద్యార్థులకు రేపటి నుంచే ఒంటిపూట బడులు

Telangana Students : తెలంగాణలోని ఉర్ధూ మీడియం స్టూడెంట్లకు (Students) రేపటి నుంచే ఒంటిపూట బడులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్ధూ మీడియంలో చదువుకునే విద్యార్థులకు రంజాన్ (Ramadan)) పండుగ సందర్భంగా మార్చి 2 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు ఒంటిపూట బడులు నిర్వహించి.. ఆ తర్వాత మళ్లీ రెగ్యులర్ క్లాసులు స్టార్ట్ చేస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ వెసలుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?