Telangana Students : | తెలంగాణ విద్యార్థులకు రేపటి నుంచే ఒంటిపూట బడులు
Telangana students
Telangana News

Telangana Students : తెలంగాణ విద్యార్థులకు రేపటి నుంచే ఒంటిపూట బడులు

Telangana Students : తెలంగాణలోని ఉర్ధూ మీడియం స్టూడెంట్లకు (Students) రేపటి నుంచే ఒంటిపూట బడులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్ధూ మీడియంలో చదువుకునే విద్యార్థులకు రంజాన్ (Ramadan)) పండుగ సందర్భంగా మార్చి 2 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు ఒంటిపూట బడులు నిర్వహించి.. ఆ తర్వాత మళ్లీ రెగ్యులర్ క్లాసులు స్టార్ట్ చేస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ వెసలుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క