Telangana students
తెలంగాణ

Telangana Students : తెలంగాణ విద్యార్థులకు రేపటి నుంచే ఒంటిపూట బడులు

Telangana Students : తెలంగాణలోని ఉర్ధూ మీడియం స్టూడెంట్లకు (Students) రేపటి నుంచే ఒంటిపూట బడులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్ధూ మీడియంలో చదువుకునే విద్యార్థులకు రంజాన్ (Ramadan)) పండుగ సందర్భంగా మార్చి 2 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు ఒంటిపూట బడులు నిర్వహించి.. ఆ తర్వాత మళ్లీ రెగ్యులర్ క్లాసులు స్టార్ట్ చేస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ వెసలుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు