Saturday, January 18, 2025

Exclusive

Focus on Benami : ఎవరు మీరు..? మాజీ కలెక్టర్‌కి షాకిచ్చిన బినామీ సంస్థ 

A Benami Company That Shocked The Former Collector : బీఆర్ఎస్ హయాంలో లెక్కలేనంత అవినీతి. నాయకులు, అధికారులు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే. ముఖ్యంగా అవినీతి అధికారులు సంపాదించిన అక్రమ సంపద అంతా రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి వెళ్లింది. బడా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెడితే బ్లాక్ మనీ అంతా వైట్‌గా మార్చుకోవచ్చని ఆశ పడ్డారు. మరీ ముఖ్యంగా బిహార్ గ్యాంగ్ ఆఫీసర్స్ అంతా ‘అమోయ్’కంగా నమ్మి పెద్ద పెద్ద కంపెనీలకు వందల కోట్లు చేరవేశారు. వారి అక్రమ సంపద ఎక్కడ ఉందంటే రియల్ సంస్థల్లోనే అని చెప్పవచ్చు. ప్రై ఏరియాలో భూములు ఉన్నందున ఎప్పుడైనా అమ్ముకోవచ్చని అనుకున్నారు. వంద కోట్లు పెట్టి ఎకరం భూమి కొనుగోలు చేసిన సంస్థను రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమాయకంగా నమ్మేశారు. ఆయన పెట్టుబడి పెట్టిన సంస్థ కూడా ఓ మాజీ కలెక్టర్ కుటుంబానిదే కావడంతో అంతా సేఫ్ అనుకున్నారు. ధరణి పేరుతో అధికార పార్టీ నేతల నుంచి వందల కోట్లు తీసుకుని 200 కోట్ల దాకా అప్పగించారు. ఈయనే కాదు, మిగిలినవాళ్లు కూడా బడా రియల్ సంస్థలైన ఫినిక్స్, శ్రీనిధి, వంశీరామ్, డీఎస్ఆర్, అదిత్యలకు పెట్టుబడుల కోసం నగదు రూపంలో ఇచ్చారు.

ప్రభుత్వం మారడంతో బినామీల వద్దకు ఆఫీసర్స్

బీఆర్ఎస్ వస్తుందని బలంగా నమ్మిన అధికారులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అక్రమ సంపదపై దృష్టి పెట్టారు. అవినీతి సొమ్ము కోసం బినామీ సంస్థల వైపు అడుగులు పడ్డాయి. తమకు ఇవ్వాలనుకున్న రేషియోలో రిజిస్ట్రేషన్ చేయాలని అడగడంతో లొల్లి మొదలయింది. నువ్వసలు డబ్బులు ఎప్పుడిచ్చావ్ అని అనడంతో ఆ వెంకటేశ్వరుడి కళ్లు బైర్లు కమ్మాయి. ఏదైనా పేపర్ రాసుకున్నామా? ప్రూఫ్ ఏమైనా ఉందా? అని అడిగేసరికి మాటలు రాక హై బీపీతో అయోమయంగా వెనుదిరిగాడు. ఈ విషయాన్ని ఆయనకు పరిచయం ఉన్న బిహారీ అధికారులతో చెప్పుకోవడంతో ఇప్పుడు ఆ సర్కిల్ అంతా ఒకటే హాట్ టాపిక్‌గా మారింది. మన బినామీలు ఎలా స్పందిస్తారోనని బిక్కు బిక్కుమంటున్నారు.

కలెక్టర్స్, మున్సిపాల్టీ, పోలీస్ ఆఫీసర్స్ వద్ద భారీగా నగదు

ధరణి పుణ్యమా అని కలెక్టర్స్, మున్సిపాల్టీ డైరెక్టర్స్, పోలీస్ ఆఫీసర్స్ హైదరాబాద్ శివారుల్లో భూములపై భారీగా నగదు కూడబెట్టారు. ఆ సొమ్మును ఎక్కడ పెట్టినా ఇబ్బందులే అనుకుని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ సొమ్ము రెండేడ్లలో డబుల్ అవుతుందని నమ్మారు. కానీ, ప్రభుత్వం మారడంతో ఇప్పుడు అంతా తారుమారు అయింది. ఇచ్చిన సొమ్ముకు కనీసం రిసిప్ట్స్, అగ్రిమెంట్స్ , రిజిస్ట్రేషన్ లాంటివేం లేవు. ఇప్పుడా పని చేసుకోవాలని చూస్తున్నారు. కానీ, ఓ మాజీ అధికారికి విషయం తేడాగా కనపడటంతో మిగితా ఆఫీసర్స్ ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు.

                                                                             – దేవేందర్ రెడ్డి, 9848070809

 

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...